Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (22:36 IST)
సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి.
 
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఉచిత ఇంటర్నెట్‌
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఐదేళ్ల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సేవలందించేందుకు ఎస్‌ఎ్‌సఆర్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. ఆ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు సామాను శ్రీధర్‌రెడ్డి ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజును కలసి ఒప్పందపత్రం అందజేశారు. ఇంటర్నెట్‌ వినియోగానికి గాను నెలకు రూ.7.50లక్షల వంతున తమ ఫౌండేషన్‌ చార్జీలు చెల్లిస్తుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments