Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (22:36 IST)
సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి.
 
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఉచిత ఇంటర్నెట్‌
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఐదేళ్ల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సేవలందించేందుకు ఎస్‌ఎ్‌సఆర్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. ఆ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు సామాను శ్రీధర్‌రెడ్డి ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజును కలసి ఒప్పందపత్రం అందజేశారు. ఇంటర్నెట్‌ వినియోగానికి గాను నెలకు రూ.7.50లక్షల వంతున తమ ఫౌండేషన్‌ చార్జీలు చెల్లిస్తుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments