ఏపీలో మద్యం క్వాలిటీ టెస్టింగ్ : ప్రకటించిన ప్రభుత్వం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (10:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యానికి క్వాలిటీ పరీక్షలు నిర్వహించాలని నిర్మయిచింది. అలాగే, గత మూడేళ్లుగా ఒక్క డిస్టిలరీ కంపెనీకి కొత్తగా అనుమతి ఇవ్వలేదని అంటోంది. ఈ విషయాన్ని స్పెషల్ సీఎస్ రంజిత్ భార్గవ్ వెల్లడించారు. 
 
రాష్ట్రంలో చివరి డిస్టిలరీ పర్మిషన్ గత 2019 ఫిబ్రవరిలో ఇచ్చారని గుర్తుచేసింది. ఆ తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే దేశంలో మరెక్కడాలేని విధంగా మద్యం క్వాలిటీ టెస్టింగ్ చేస్తున్నట్టు పేర్కొంది. గత 2014 నుంచి 2018 మధ్య యేడాదికి 99 వేల శాంపిల్స్ టెస్టులు చేసినట్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments