Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్ర‌బాబుకి రుణ‌ప‌డి ఉంటాను : తితిదే ఛైర్మన్ పుత్తా సుధాక‌ర్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుత్తా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనను తితిదే ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (09:00 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుత్తా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తనను తితిదే ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటానని చెప్పారు. ఓ సామాన్య భక్తుడిలా శ్రీవారికి సేవలు చేస్తానని వెల్లడించారు. 
 
గతంలో పాలక మండలి సభ్యునిగా పని చేసిన అనుభవం ఛైర్మన్‌గా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తానని తెలిపారు. అలాగే, త్వరలో మంచి ముహూర్తం చూసుకుని బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. పాలకమండలి సభ్యుల నియామకం తర్వాత తితిదే ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెడతానని, దేవస్థానంలో ఉద్యోగులకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా కొక్త పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments