Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పులిచింత‌ల గేటు మ‌ర‌మ్మ‌తు

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (19:42 IST)
పులిచింతల ప్రాజెక్ట్‌లో దెబ్బ తిన్న 16వ గేట్‌ను ఆంద్ర‌ప్ర‌దేశ్ జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఉదయభాను ప‌రిశీలించారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గం పులిచింతల ప్రాజెక్టు వద్ద ఈ తెల్ల‌వారుజామున వ‌ర‌ద ఉధృతికి 16వ నెంబర్ గేట్ ఊడి ప‌డిపోయింది. ఈ విష‌యం తెలిసి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ విప్, కృష్ణా క‌లెక్ట‌ర్ జె.నివాస్ హుటాహుటిన‌ పులిచింతల ప్రాజెక్టును సంద‌ర్శించారు.

యుద్ధ ప్రాతిపదికన డ్యాం అధికారులు గేటు మరమ్మతులు చేపడుతున్నారు. డ్యాం నుండి నదిలోకి 5 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments