Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా పీటీ ఉష - సాయిరెడ్డి

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (17:00 IST)
ఏపీకి చెందిన వైకాపా రాజ్యసభ సభ్యుడు వై.విజయసాయిరెడ్డి మరోమారు వార్తలకెక్కారు. ఆయన పేరును రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో చేర్చారు. అయనతో పాటు తొలిసారి రాజ్యసభకు ఎంపికైన మాజీ అథ్లెట్ పీటీ ఉష పేరును కూడా చర్చడం గమనార్హం. 
 
నిజానికి రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ జాబితాలో పది రోజుల క్రితమే విజయసాయి రెడ్డి పేరును చేర్చారు. ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన పేరును తొలగించారు. 
 
ఇపుడు మళ్లీ ఆయన పేరును వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీష్ ధన్కర్ ప్రకటించారు. పరుగుల రాణి పీటీ ఉషాను కూడా ప్యానెల్‌ వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ సందర్భంగా వారిద్దరికి ఉప రాష్ట్రపతి అభినందించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments