Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ సీఎం కావడాన్ని ఇండస్ట్రీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు

Webdunia
శనివారం, 27 జులై 2019 (17:30 IST)
హ్యాసనటు పృథ్వీకి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్‌ అయిన తర్వాత ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీకి చెందిన నాగార్జున, మహేష్ బాబులు మాత్రమే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
కానీ స్వయంగా ఎవరు వచ్చి జగన్ రెడ్డిని అభినందలేదు. దీనిపై పృథ్వీ మాట్లాడుతూ.. ఒకవేళ చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయివుంటే.. ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకుంటున్న వాళ్లంత కట్టకట్టుకొని వచ్చి చంద్రబాబుకు సన్మాన కార్యక్రమం చేసేవారన్నారు. 
 
ప్రస్తుతం ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఇండస్ట్రీ పెద్దలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఇండస్ట్రీ పెద్దలు జగన్‌ను అభినందించాలన్న జ్ఞానం కూడా చేయలేదంటూ పృథ్వీ ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments