Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాయపట్నం పోర్టు కోసం తాత్కాలిక సర్వే

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:28 IST)
ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణం పనులల్లో భాగంగా మండల పరిధిలోని సముద్రతీర ప్రాంతాలని రెవెన్యూ అధికారుల బృందం తాత్కాలిక సర్వే నిర్వహించింది.

పోర్టు పరిధిలోని గుడ్లూరు మండలంలోని గ్రామాలైన ఆవులవారిపాలెం మెండివారిపాలెం సాలిపేట, మూర్తిపేట కర్లపాలెం, రావూరు, చేవూరు సరిహద్దులోని గ్రామాల్లో కందుకూరు డివిజన్‌ పరిధిలోని 23 మంది తహసీల్దార్లు, ఇతర కింది స్థాయి సి బ్బందితో కలిసి మొత్తం 24 తాత్కాలిక సర్వే బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో మంగళవారం సర్వే నిర్వహించారు.

పరిశ్రమల ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్న తరుణంలో అధికారుల బృందం సదరు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ ప్రాథమిక సమాచారం సేకరించారు. అనంతరం భూములకు సంబంధించి  రెవెన్యూ రికార్డులను పరిశీలించి రైతుల వివరాలు సేకరించారు. త్వరలో గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments