Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై దాడులు -13 మంది అరెస్ట్

చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహాలు నడుపుతున్న 13 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.40 వే

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:47 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహాలు నడుపుతున్న 13 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చాలాకాలంగా సాగుతున్న ఈ వ్యవహారం మూలాలు కర్ణాటక రాజధాని బెంగళూరు, ఏపీలోని అనంతపురం జిల్లాల్లోనూ ఉన్నాయి. 
 
ఈ మేరకు పక్కా సమాచారం సేకరించిన చిత్తూరు జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, పొరుగునే ఉన్న అనంతపురం, ఆ జిల్లాలోని కదిరి, బెంగళూరులో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం