Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ సతీమణి భారతితో భేటీ అయిన ప్రిన్స్ మహేష్ సతీమణి నమ్రత, ఎందుకు?

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (20:08 IST)
గ్రామం ఫౌండేషన్ ద్వారా సినీ నటుడు మహేష్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎపిలోని బుర్రెపాళెం, తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధాపూర్ గ్రామాలను మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. తన సొంత నిధులతో ఈ గ్రామాలను మహేష్ బాబు అభివృద్ధి చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో మహేష్ బాబు సతీమణి నమ్రత.. ఎపి సిఎం సతీమణి భారతిని కలిశారు. తాడేపల్లిగూడెంలోని జగన్ నివాసంలో భారతిని నమ్రత కలిశారు. గ్రామం ఫౌండేషన్ ద్వారా మహేష్ బాబు చేస్తున్న అభివృద్ధిని భారతికి వివరించారు. 
 
మేము చేస్తున్న పనికి ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరారు నమ్రత. దీనికి సీఎం జగన్ సతీమణి భారతి కూడా పూర్తి సహకారం అందించడానికి సిద్ధమని చెప్పారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments