Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌ధాని మోదీ నేడు ముఖ్యమంత్రుల స‌మావేశం... లాక్ డౌన్ లా? ఆంక్ష‌లా?

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (09:32 IST)
ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ -19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ విపరీతంగా పెరిగిపోతోంది. మ‌న దేశంలోనూ గ‌త 10 రోజులుగా కేసుల సంఖ్య తార స్థాయికి చేరుతోంది. దీనితో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం 4గంటల 30నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
 
 
కొద్ది రోజులుగా లక్షపైనే కేసులు నమోదు అవుతుండగా, కొత్త కేసుల సంఖ్య లేటెస్ట్‌గా రెండు లక్షలకు చేరుకుంది. ప్రతిరోజూ 400మందికి పైగా కరోనాతో చనిపోతున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఇందులో ఆయ‌న ఎటువంటి సూచ‌న‌లు చేస్తార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది.


కోవిడ్ ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిత‌రం చేస్తారా?  లేక తిరిగి లాక్ డౌన్ ప్ర‌క‌టించే దిశ‌లో ఆలోచ‌న చేస్తారా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు నైట్ లాక్ డౌన్, సెమీ లాక్ డౌన్ లోకి వెళుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా రాత్రి పూట క‌ర్ఫ్యూ ప్ర‌క‌టించారు. ఇపుడు దేశ ప్ర‌ధానితో చ‌ర్చించిన అనంత‌రం ఎలాంటి నిర్ణ‌యాలుంటాయో అనే టెన్ష‌న్లో దేశ ప్ర‌జ‌లున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments