Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ భాషలందు తెలుగు లెస్స : రాష్ట్రపతి ముర్ము

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (14:24 IST)
దేశ ప్రజలందరికీ తెలుగు భాష, తెలుగు సాహిత్యం సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు విజయవాడ సమీపంలోని పోరంకి పౌర సన్మానం జరిగింది. ఇందులో రాష్ట్ర గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌లు పాల్గొని ఆమెను సన్మానించారు. 
 
ఇందులో రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, తెలుగు భాష గొప్పదనం దేశం మొత్తానికి తెలుసన్నారు. తెలుగు భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. కలియుగందైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైవున్న పవిత్ర స్థలానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, కనకదుర్గమ్మ ఆశీసులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి చెందిన మహనీయులు అల్లూరు, గురజాడ, కవయిత్రి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయని చెప్పారు. ఆంధ్ర ప్రజలన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments