Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవం

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:46 IST)
దివంగత నేత సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవాన్ని కల్పించింది. విదేశాంగ మంత్రిగా దేశానికి ఆమె చేసిన సేవలకి గాను.. ఢిల్లీలో ఉన్న ‘ప్రవాసీ భారతీయ కేంద్ర’ భవనానికు సుష్మా స్వరాజ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. 
 
"ప్రవాసీ భారత కేంద్ర"కు సుష్మా స్వరాజ్ భవన్‌‌గా మార్చడంతోపాటు ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌ను సుష్మా స్వరాజ్ ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 14న సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments