Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకే సర్వేలో నమ్మలేని నిజాలు.. జగన్‌కు షాక్...

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సలహాదారుగా నియమితమైన ప్రశాంత్ కిషోర్ (పీకే)పై ఆశక్తికరమైన చర్చ ఒకటి సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయాలపై సర్వే చేయించారు ప్రశాంత్ కిషోర్.

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (14:59 IST)
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సలహాదారుగా నియమితమైన ప్రశాంత్ కిషోర్ (పీకే)పై ఆశక్తికరమైన చర్చ ఒకటి సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయాలపై సర్వే చేయించారు ప్రశాంత్ కిషోర్. రెండు టీంలతో ఇప్పటికే రెండు సార్లు ప్రశాంత్ కిషోర్ సర్వే చేయించారు. ఈ సర్వే వివరాలను జగన్ ముందుంచారు. సర్వే చూసిన జగన్ ఆశ్చర్యపోయారు. సర్వేపై పార్టీ అధినాయకులతో చర్చించాలని నిర్ణయానికి వచ్చారు జగన్. ఈ నెలాఖరులోనే సమావేశాన్ని నిర్వహించనున్నారు.
 
ఎందుకంటే నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. అంతకు ముందుగానే సమావేశాన్ని పెట్టి సర్వే రిపోర్టులపై పార్టీ నేతలతో చర్చలు జరిపి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలన్న దానిపై సుధీర్ఘంగా చర్చించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. నియోజకవర్గంలో బలంగా లేని వారికి సీట్లు ఇవ్వకూడదన్న నిర్ణయానికి కూడా వచ్చేశారట. ఈ సూచన కూడా పీకేనే చేశారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments