Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకే సర్వేలో నమ్మలేని నిజాలు.. జగన్‌కు షాక్...

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సలహాదారుగా నియమితమైన ప్రశాంత్ కిషోర్ (పీకే)పై ఆశక్తికరమైన చర్చ ఒకటి సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయాలపై సర్వే చేయించారు ప్రశాంత్ కిషోర్.

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (14:59 IST)
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సలహాదారుగా నియమితమైన ప్రశాంత్ కిషోర్ (పీకే)పై ఆశక్తికరమైన చర్చ ఒకటి సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయాలపై సర్వే చేయించారు ప్రశాంత్ కిషోర్. రెండు టీంలతో ఇప్పటికే రెండు సార్లు ప్రశాంత్ కిషోర్ సర్వే చేయించారు. ఈ సర్వే వివరాలను జగన్ ముందుంచారు. సర్వే చూసిన జగన్ ఆశ్చర్యపోయారు. సర్వేపై పార్టీ అధినాయకులతో చర్చించాలని నిర్ణయానికి వచ్చారు జగన్. ఈ నెలాఖరులోనే సమావేశాన్ని నిర్వహించనున్నారు.
 
ఎందుకంటే నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. అంతకు ముందుగానే సమావేశాన్ని పెట్టి సర్వే రిపోర్టులపై పార్టీ నేతలతో చర్చలు జరిపి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలన్న దానిపై సుధీర్ఘంగా చర్చించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. నియోజకవర్గంలో బలంగా లేని వారికి సీట్లు ఇవ్వకూడదన్న నిర్ణయానికి కూడా వచ్చేశారట. ఈ సూచన కూడా పీకేనే చేశారట. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments