Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ రావు మమ్మల్ని చంపడని గ్యారెంటీ ఏంటి? అమృతను కిడ్నాప్ చేసి?

మిర్యాలగూడ పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రణయ్ తండ్రి పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో పోలీసులపై తనకు విశ్వాసం వున్నప్పటికీ.. కత్తిపై వున్న

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (12:10 IST)
మిర్యాలగూడ పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రణయ్ తండ్రి పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో పోలీసులపై తనకు విశ్వాసం వున్నప్పటికీ.. కత్తిపై వున్న వేలిముద్రలు, బీహార్‌లో పట్టుబడిన హంతకుడు శర్మ వేలిముద్రలు ఒకటా కాదా అనే విషయాన్ని ఎస్పీగారు చెప్పలేదన్నారు. 
 
వేలిముద్రలు ధ్రువీకరణ కాకపోతే హంతకుడు తప్పించుకునే అవకాశం ఉంది. హంతకుడు డబ్బున్న వాడు అయినందున చేసిన పనికి ఉరిశిక్ష పడితేనే మేం సంతోషిస్తాం. మారుతీరావు బయటకు వస్తే మళ్లీ ఇలాంటి హత్యలే చేస్తాడని భయమేస్తోందని ప్రణయ్ తండ్రి వాపోయాడు. 
 
ప్రణయ్‌ని చంపిన వాడు రేపు మమ్మల్ని చంపడని గ్యారెంటీ ఏముంది..? అమ్మాయి అమృతను కిడ్నాప్‌ చేసి మానుంచి దూరం చేసే ప్రమాదమూ ఉంది. అందుకే నిందితులపై పీడీయాక్ట్‌ పెట్టి, కొత్త చట్టాలను తెచ్చి జైలు నుంచి బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై వుందని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు.

సంబంధిత వార్తలు

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments