Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ రావు మమ్మల్ని చంపడని గ్యారెంటీ ఏంటి? అమృతను కిడ్నాప్ చేసి?

మిర్యాలగూడ పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రణయ్ తండ్రి పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో పోలీసులపై తనకు విశ్వాసం వున్నప్పటికీ.. కత్తిపై వున్న

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (12:10 IST)
మిర్యాలగూడ పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రణయ్ తండ్రి పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో పోలీసులపై తనకు విశ్వాసం వున్నప్పటికీ.. కత్తిపై వున్న వేలిముద్రలు, బీహార్‌లో పట్టుబడిన హంతకుడు శర్మ వేలిముద్రలు ఒకటా కాదా అనే విషయాన్ని ఎస్పీగారు చెప్పలేదన్నారు. 
 
వేలిముద్రలు ధ్రువీకరణ కాకపోతే హంతకుడు తప్పించుకునే అవకాశం ఉంది. హంతకుడు డబ్బున్న వాడు అయినందున చేసిన పనికి ఉరిశిక్ష పడితేనే మేం సంతోషిస్తాం. మారుతీరావు బయటకు వస్తే మళ్లీ ఇలాంటి హత్యలే చేస్తాడని భయమేస్తోందని ప్రణయ్ తండ్రి వాపోయాడు. 
 
ప్రణయ్‌ని చంపిన వాడు రేపు మమ్మల్ని చంపడని గ్యారెంటీ ఏముంది..? అమ్మాయి అమృతను కిడ్నాప్‌ చేసి మానుంచి దూరం చేసే ప్రమాదమూ ఉంది. అందుకే నిందితులపై పీడీయాక్ట్‌ పెట్టి, కొత్త చట్టాలను తెచ్చి జైలు నుంచి బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై వుందని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments