టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (13:55 IST)
ప్రజాసమస్యలపై దృష్టిసారించకుండా టైంపాస్ పనులేంటి అంటూ జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై సినీ నటుడు ప్రకాష్ ప్రశ్నించారు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్.. ఇపుడు అధికారంలోకి వచ్చాక వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు. అధికారంలో ఉండి కూడా ప్రజా సమస్యల పరిష్కారించకుండా టైంపాస్ పనులేంటి అని నిలదీశారు. రకరకాలుగా మాట్లాడటానికి ఇదేం సినిమా కాదన్నారు. 
 
ఇక తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ వివాదంపై మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఇది చాలా సున్నితమైన అంశమన్నారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడేటపుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకవేళ నిజంగా లడ్డూ తయారీలో కల్తీ జరిగివుంటే, బాధ్యులను తక్షణ శిక్షించాలని తెలిపారు. అలాగే, తాను సనాత ధర్మానికి వ్యతిరేకిని కాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments