Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ హయాంలో దేశం విరాజిల్లుతోంది: ప్రకాష్ జవదేకర్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (20:01 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు సంధ్భంగా 20రోజుల పాటు సేవా సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బిజెపి నాయకులు. తిరుపతిలో జరిగిన సేవా సమర్పణ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో మాట్లాడిన ప్రకాష్ జవదేకర్ చెట్లు నాటి ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ హయాంలో దేశం విరాజిల్లుతోందని ప్రకాష్ జవదేకర్ చెప్పారు.
 
స్వచ్ఛ ఇండియా, డిజిటల్ ఇండియాగా దేశం మారిపోయిందన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, కరోనా సమయంలో ఉచిత రేషన్ నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. బిజెపిపై కాంగ్రెస్ పార్టీ విమర్సలు సరైంది కాదన్నారు. 
 
దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉండటం ఎంతమాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇష్టం లేదేమోనన్నారు ప్రకాష్‌ జవదేకర్. విమర్సలు మానుకుని అభివృద్ధికి సహకరించాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments