Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్.. నాతో పెట్టుకోవద్దు. ప్రపంచాన్ని ఓడించి జయించా : కేఏ పాల్

Webdunia
మంగళవారం, 7 మే 2019 (16:25 IST)
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రపంచాన్ని ఓడించి జయించానని తనతో ఎవరూ పెట్టుకోవద్దని హెచ్చరించారు. 
 
డబ్బు ఎక్కువై అహంకారంతో మాట్లాడుతున్నారనీ, కొనుగోలు చేయడానికి తాను కాంగ్రెస్ పార్టీ నేతలను కాదన్నారు. అలాగే, మోసపోవడానికి తాను ప్రొఫెసర్ కోదండరామ్‌ను కాదన్నారు. 
 
తెలంగాణలో 23 కుటుంబాలు ఏడుస్తున్నాయని.. కేటీఆర్‌కు డబ్బులు ఎక్కువైతే కాంగ్రెస్, కోదండరాంతో పెట్టుకోవాలంతే కానీ ప్రపంచాన్ని జయించిన పాల్‌తో పెట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు. తానేం మందా కృష్ణమాదిగను కానని.. 2008లో కేసీఆర్ తన దగ్గరకు వస్తే ఆశీర్వదించానని పాల్ చెప్పుకొచ్చారు. 
 
మొదట తెలంగాణకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌కు ఫండింగ్ కూడా చేశానని చెప్పాురు. తన మాటలు నిజమా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవచ్చన్నారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు తెలంగాణ సర్కారుకే అవమానమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments