Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ప్రాక్టికల్స్ ముందు.. పరీక్షలు...?

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (13:55 IST)
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్. ఇంటర్ పరీక్షా తేదీల్లో మార్పులు చేసే అవకాశాలున్నాయి. థియరీ పరీక్షల కంటే ముందుగానే ప్రాక్టికల్స్ పరీక్షలు పెట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో వుంది. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే ఛాన్సుందని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కొత్త షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ ప్రకటించే అవకాశం వుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు రెండు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఇది వరకే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే ఛాన్సు వుంది. 
 
కాగా మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ఏపీలో జరుగనున్నాయి. ఈ పరీక్షలు మాత్రం యధాతథంగా జరుగుతాయి. కానీ ప్రాక్టికల్స్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments