Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మోహన్ రెడ్డికి గులకరాయి అక్కడ తగిలి వుంటే స్పాట్‌లోనే చనిపోయేవారంటున్న పోసాని

ఐవీఆర్
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (16:45 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి గులకరాయి దెబ్బ వేరే చోట తగిలి వుంటే స్పాట్ లోనే చనిపోయేవారని వైసిపి నాయకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అంటున్నారు. అదృష్టవశాత్తూ ఆ రాయి కంటి లోపల కాకుండా కనుబొమపైన తగలడంతో బతికి బయటపడ్డారని అన్నారు. చంద్రబాబు నాయుడుకి ఎవరిపై దాడి చేస్తారన్నది ముందే తెలిసిపోతుందనీ, గతంలో కూడా వర్మను మర్డర్ చేయాలనుకుంటే చంద్రబాబు నో చెప్పడంతో ఆగారంటూ వెల్లడించారు మురళి.
 
తాజాగా జగన్ పైన దాడి తెలుగుదేశం పార్టీ కుట్ర అంటూ మండిపడ్డారు. ఏకంగా ముఖ్యమంత్రినే చంపాలనుకున్నవారికి తామొక లెక్కా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి తెలియకుండా రాష్ట్రంలో హత్యలు జరగవంటూ పోసాని ఆరోపణలు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments