Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సాహితీవేత్త సి.నరసింహారావు కన్నుమూత

Webdunia
గురువారం, 12 మే 2022 (08:27 IST)
వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రచించిన ప్రముఖ సాహితీవేత్త, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు సి.నరసింహారావు ఇకలేరు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 73 యేళ్లు. బుధవారం అర్థరాత్రి పొద్దుపోయిన తర్వాత 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.
 
కాగా, ఈయన స్వగ్రామం కృష్ణా జిల్లాలోని పెదపాలపర్రు. 1948 డిసెంబరు 29వ తేదీన ఆయన జన్మించారు. హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. ఆయన మృతివార్త తెలిసిన అనేక మంది రాజకీయ, సామాజిక, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతిని తెలిపారు. కాగా, ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్, పంజాగుట్టలోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments