Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిమాండ్‌కు లేకుండా బెయిల్ ఎలా ఇస్తారు... హైకోర్టులో పిటిషన్

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (15:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి పి. నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను జైలుకు తరలించేందుకు చిత్తూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, కేసును విచారించిన మేజిస్ట్రేట్ అదే రోజు రాత్రి నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. 
 
అయితే, రిమాండ్ విధించకుండానే బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ చిత్తూరు జిల్లా కోర్టులో ఏపీ ప్రభుత్వం రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. రిమాండ్ విధించకుండానే బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రస్తావించింది. 
 
సాధారణంగా జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తేనే హైకోర్టులో పిటిషన్ వేసేందుకు అవకాశం ఉండటంతో ఫార్మాలిటీస్‌గా రివిజన్ వాజ్యాన్ని ప్రభుత్వం దాఖలు చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం విచారణ జరిపే జిల్లా కోర్టు ఇచ్చే ఆదేశాలన ఆధారంగా హైకోర్టుకు వెళ్లే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments