Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓయూలో టెన్షన్.. ప్రొఫెసర్‌కు మావోలతో లింకుందా?

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (13:11 IST)
ఓయూ క్యాంపస్‌ ఆవరణలోని క్వార్టర్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కాశీం ఇంట్లో సోదాలు చేపట్టారు పోలీసులు. ఇంకా మావోలతో కాశీంకు సంబంధాలున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. 2016లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
 
సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో ఏ-2 గా ఉన్నారు కాశీం.. ఇదే కేసులో గతంలో మావోయిస్టు పుస్తకాలు, సాహిత్యాలు, స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే కేసులో మరోసారి సెర్చ్ వారెంట్‌తో కాశీం ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ మధ్యే విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు డాక్టర్ కాశీం.. ఓయూలో ఆయన నివాసం ఉంటున్న ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు లోపలికి వెళ్లినట్టు ఆరోపిస్తున్నారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో సోదాలు కొనసాగిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments