Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట శిబిరంపై పోలీసులు దాడి..10 మంది అరెస్టు

Webdunia
శనివారం, 18 జులై 2020 (20:48 IST)
కృష్ణా జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామంలో శుక్రవారం రాత్రి రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట సిఐ వి.సురేష్ బాబు, ఎస్సై టి రామకృష్ణ తమ సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
 
ఈ దాడులలో పేకాట ఆడుతున్న పది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదు లక్షల 57 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని,
 
అదేవిధంగా ఒక కారు, ఐదు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్ బాబు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తాం అన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments