Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (15:44 IST)
తిరుపతి జిల్లాలో మరోసారి పోలీసులు రెచ్చిపోయారు. తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు చేశారు. యువగళం పాదయాత్రలో టీడీపీ కండువా కప్పుకున్నారన్న అక్కసుతో అక్రమంగా కేసులు పెట్టారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. యువగళం పాదయాత్రలో లోకేష్‌ సమక్షంలో, నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టీడీపీ కండువా కప్పుకున్నారు వైకాపా నేతలు. ఈ క్రమంలో 1000కి పైగా వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. 
 
వీరిలో సీనియర్‌ నేత, కలికిరి సర్పంచ్‌ ప్రతాప్‌ రెడ్డి కూడా ఉన్నారు. అయితే బాణసంచా పేల్చి ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తిరుపతి పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments