Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. మంగళసూత్రాన్ని తెంపేశాడు..

పోలీసులు ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పుట్లూరు మండలం చింతకుంటకు చెందిన ఒక మహిళకు ఏకరన్నర పొలం ఉంది. పొలం సమీపంలో తాడిపత్రి బ్రాంచి కెనాల్‌ ఉంది. ఈకెనాల్‌ నుంచి పుట్లూరు మండలంలోని మూడు చెరువులకు

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (09:11 IST)
పోలీసులు ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పుట్లూరు మండలం చింతకుంటకు చెందిన ఒక మహిళకు ఏకరన్నర పొలం ఉంది. పొలం సమీపంలో తాడిపత్రి బ్రాంచి కెనాల్‌ ఉంది. ఈకెనాల్‌ నుంచి పుట్లూరు మండలంలోని మూడు చెరువులకు తాగునీటి కోసం హెచ్చెల్సీ నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆ మహిళకు చెందిన చీనీ చెట్లు వాడుపట్టాయి. 
 
ప్రస్తుతం చీనీ ధర దాదాపు లక్ష రూపాయలు ఉంది. దీంతో పంటను రక్షించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో అందరి మాదిరిగా తాడిపత్రి బ్రాంచి కెనాల్‌ నుంచి మోటార్‌ ద్వారా నీటిని పొలానికి వాడుకుంటోంది. అయితే నీటి అక్రమ వాడకాన్ని నివారించడానికి పోలీస్‌ శాఖ ఇద్దరు కానిస్టేబుళ్లను బందోబస్తుగా నియమించింది.
 
ఈ నేపథ్యంలో బందోస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు చీనీ తోటకు నీటిని వాడుకుంటున్నా మహిళ కనిపించింది. వారు ఆమె వద్దకు వెళ్లి నీటి అక్రమ వాడకంపై గద్దించారు. ఆమె పరిస్థితి వివరించినా వినకుండా కేసులు పెడతామని బెదిరించడంతో పాటు మరో కానిస్టేబుల్ వారిస్తున్నా పట్టించుకోకుండా ఆమె మెడలోని తాళి బొట్టును చేతిలోకి తీసుకుని లాగడంతో గొలుసు తెగిపోయింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments