Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్యంలో పోలీసుల తనిఖీలు.. అదుపులో అనుమానితులు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:58 IST)
సెప్టెంబర్ 23న గుమ్మి రేవుల ఎన్​కౌంటర్​కు నిరసనగా నేడు విశాఖ మన్యంలో బంద్ చేపడుతున్నట్లుగా.. మావోయిస్టులు బంద్​కు పిలుపునివ్వడంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.

అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విశాఖ మన్యం జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో మావోయిస్టులు పోస్టర్లు అతికించడంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మద్దిగరువు, బొయితలి, సూరి మెట్ట ప్రాంతాల్లో సోదాలు చేశారు.

సెప్టెంబర్ 23న గుమ్మి రేవుల ఎన్​కౌంటర్​లో మృతిచెందిన ఐదుగురు మావోయిస్టుల పేర్లు గోడ పత్రికలో రాసి జోహార్లు అర్పించడమే కాక.. మావోయిస్టులు బంద్​కు పిలుపు ఇవ్వడంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments