మన్యంలో పోలీసుల తనిఖీలు.. అదుపులో అనుమానితులు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:58 IST)
సెప్టెంబర్ 23న గుమ్మి రేవుల ఎన్​కౌంటర్​కు నిరసనగా నేడు విశాఖ మన్యంలో బంద్ చేపడుతున్నట్లుగా.. మావోయిస్టులు బంద్​కు పిలుపునివ్వడంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.

అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విశాఖ మన్యం జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో మావోయిస్టులు పోస్టర్లు అతికించడంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మద్దిగరువు, బొయితలి, సూరి మెట్ట ప్రాంతాల్లో సోదాలు చేశారు.

సెప్టెంబర్ 23న గుమ్మి రేవుల ఎన్​కౌంటర్​లో మృతిచెందిన ఐదుగురు మావోయిస్టుల పేర్లు గోడ పత్రికలో రాసి జోహార్లు అర్పించడమే కాక.. మావోయిస్టులు బంద్​కు పిలుపు ఇవ్వడంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments