Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో రేప్ చేసి గుజరాత్ పారిపోయాడు... కానీ...

ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వున్నారో తెలిసిపోతోంది. దానితోపాటు సెల్ ఫోన్ ఉపయోగించేవారైతే పని మరింత సుళువు. అతడు పాతాళ లోకాన వున్నా పట్టేయవచ్చు. ఇప్పుడలాగే దొరికిపోయాడు ఓ రేపిస్ట్. ఏడు నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ త

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (17:28 IST)
ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వున్నారో తెలిసిపోతోంది. దానితోపాటు సెల్ ఫోన్ ఉపయోగించేవారైతే పని మరింత సుళువు. అతడు పాతాళ లోకాన వున్నా పట్టేయవచ్చు. ఇప్పుడలాగే దొరికిపోయాడు ఓ రేపిస్ట్. ఏడు నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత పారిపోయాడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
 
మరిన్ని వివరాల్లోకి వెళితే... ఒడిశా గంగదేవునిలోని పురుషోత్తమ్‌పూర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల ప్రమోద్ సాహు ఓ మహిళపై నవంబరు నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే అతడు రాష్ట్ర సరిహద్దులు దాటేశాడు. ఎక్కడ వున్నాడన్నది ఆచూకి లభించలేదు. ఐతే అతడు చివరికి గుజరాత్ రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి ఒడిసాకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments