Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ 6జి విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (16:31 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ 6జి విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. కాల్ బిఫోర్ యు డిగ్ యాప్‌ను కూడా ఆయన ప్రారంభించారు. 6జి ఆర్ అండ్ డి టెస్ట్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. సమాచార విప్లవంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శగా ఉందని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2028-29 నాటికి దేశంలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన రీసెర్చ్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 
 
6జీ రీసెర్చ్ సెంటర్‌ను కూడా ఆయన ప్రారంభించారు. బుధవారం దేశంలో పలు రాష్ట్రాల ప్రజలు కొత్త యేడాది వేడుకలను జరుపుకుంటున్నారని, ఈ శుభతరుణంలో 6జి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అతి తక్కువ ధరకే భారత్‌లో డేటా లభ్యమవుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో 2 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ సేవలు అందాయని చెప్పారు. దేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య కూడా బాగా పెరిగిందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు : ఎన్టీఆర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments