విశాఖపట్నంలో మోదీ పర్యటన.. సర్వం సిద్ధం.. మద్దిలపాలెంలో భారీ సభ

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (09:53 IST)
Modi
విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఇందుకోసం విశాఖకు చేరుకున్న ప్రధాన మంత్రి మోదీని గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ కలిశారు. ఆపై ఉదయం పది గంటలకు పైగా వీరు ముగ్గురూ హెలికాప్టర్‌లో మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. 
 
ఏపీలో పది కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. ఇంకా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.  
 
మరోవైపు మోదీ మద్దిలపాలెం జంక్షన్ సభను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నారు. వీరి తరలింపు కోసం రవాణా సౌకర్యాలను భారీగా ఏర్పాటు చేశారు. అలాగే 8వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments