Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో మోదీ పర్యటన.. సర్వం సిద్ధం.. మద్దిలపాలెంలో భారీ సభ

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (09:53 IST)
Modi
విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఇందుకోసం విశాఖకు చేరుకున్న ప్రధాన మంత్రి మోదీని గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ కలిశారు. ఆపై ఉదయం పది గంటలకు పైగా వీరు ముగ్గురూ హెలికాప్టర్‌లో మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. 
 
ఏపీలో పది కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. ఇంకా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.  
 
మరోవైపు మోదీ మద్దిలపాలెం జంక్షన్ సభను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నారు. వీరి తరలింపు కోసం రవాణా సౌకర్యాలను భారీగా ఏర్పాటు చేశారు. అలాగే 8వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments