Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టెక్కిన అమరావతి రైతులు.. జనవరి 23న విచారణ

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (16:56 IST)
రాజధాని కోసం తమ సొంత భూములను ఇచ్చిన రైతులు న్యాయం కోరుతూ కోర్టుమెట్లెక్కారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ, జీఎన్ రావు కమిటి చట్టబద్ధతను తమ పిటిషన్‌లో వారు ప్రశ్నించారు. 
 
ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, వెంటనే విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. ప్రభుత్వం నుంచి వివరాలు అందలేదని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. తాజాగా నిన్నటి జీవోలో బీసీజీ నివేదికను ప్రభుత్వం ప్రస్తావించింది. బీసీజీ కమిటీని ఎప్పుడు, ఎవరు నియమించారని, నియమ నిబంధనలు చెప్పాలని పిటిషన్‌ తరపు లాయర్ కోరారు. 
 
ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చాక వివరాలు ఇస్తామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. జనవరి 21 నాటికి అందరూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. జనవరి 23న విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది. అలాగే, ఇప్పటికే అనేక మంది రైతులు వ్యక్తిగతంగా కూడా కోర్టును ఆశ్రయించిన విషయంతెల్సిందే. వీటన్నింటిపై కోర్టు విచారణ జరుపనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments