Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు విజయంలో నా రోల్ లేదు.. ఇక ఆ ఫలితాలు అంచనా వేయను..

సెల్వి
శనివారం, 8 జూన్ 2024 (09:12 IST)
ఏపీలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) విజయంలో తన పాత్ర ఏమీ లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తనంతట తానుగా అన్నీ సాధించారని.. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. 
 
"ఆంధ్రప్రదేశ్‌లో అతని గెలుపులో నేను ఎలాంటి పాత్ర పోషించలేదు. ఈ ఎన్నికలలో నేను అతని కోసం ఎటువంటి ప్రచారాన్ని నిర్వహించలేదు" అని కిషోర్ తెలిపారు. చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో విజయం సాధించారు. 
 
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి వస్తున్నారు. జూన్ 12న ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది."అని చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోతారని ముందుగా అంచనా వేసిన వారిలో తానేనని కిషోర్ సూచించారు. 
 
తన మునుపటి ఎన్నికల అంచనాలలో తప్పని ఒప్పుకున్నారు. బీజేపీకి దాదాపు 300 సీట్లు వస్తాయని మేం అంచనా వేసాం, కానీ 240 సీట్లు వచ్చాయి. భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం మానేయాలని నిర్ణయించుకున్నట్లు కిషోర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments