Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్.. పాలకొండ నుంచి జయకృష్ణ

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (22:52 IST)
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల జేఎస్పీ అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రెండు నియోజకవర్గాలకు జేఎస్పీ అభ్యర్థులను లాక్ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
 
మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించారు. టీడీపీ సీనియర్ నేత బుద్ధ ప్రసాద్ తెలుగుదేశం నుంచి వైదొలిగి, పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరారు. దీంతో ఆయన అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. 
 
జేఎస్పీలో చేరిన తర్వాత, సీనియర్ రాజకీయవేత్త మాట్లాడుతూ, తాను, పవన్ ఒకే విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నామని.. జేఎస్పీతో సక్సెస్ జర్నీ ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. పాలకొండ జేఎస్పీ అభ్యర్థిగా జయకృష్ణ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతిపై పోటీ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments