Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఆ ముసుగులో ప్రజలను మోసం చేశారు.. పేర్ని నాని

సెల్వి
శనివారం, 27 ఏప్రియల్ 2024 (19:36 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు 2014లో మేనిఫెస్టో ముసుగులో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 
 
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను జగన్ నెరవేర్చారని, కోవిడ్-19 సంక్షోభ సమయంలో కూడా హామీలను అమలు చేస్తూనే ఉన్నారని అన్నారు.
 
ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి పొత్తులతో కలిసి వస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. 2019 వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని అంశాలను చంద్రబాబు కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 
 
2019లో మాదిరిగానే మేనిఫెస్టోలోని ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని, హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. నవరత్నాలు అంటూ తొమ్మిది సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ ఈసారి కూడా అదే ఎజెండాతో ముందుకు సాగుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments