Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు మౌనంగా వుండి ముంచేసారు: జగన్ వద్ద ఎమ్మెల్యేలు

ఐవీఆర్
బుధవారం, 12 జూన్ 2024 (08:48 IST)
రాష్ట్రవ్యాప్తంగా తాము చేయించిన సర్వేలో ప్రజల నుంచి కాస్త కూడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. మొత్తం 17 లక్షల మంది నుంచి తీసుకున్న అభిప్రాయ సేకరణలో ఎక్కడా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం కాలేదంటూ మాజీ సీఎం జగన్ వద్ద పలువురు ఎమ్మెల్యేలు చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారంగా ప్రజలు మౌనంగా వుండి ముంచేసినట్లు అర్థమవుతుంది.
 
దీనిపై జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ... ప్రజల్లో మనకు 40 శాతం ఓటింగ్ వుంది. కనుక మనం నిత్యం ప్రజల మధ్యనే వుండాలి. వైసిపి కార్యకర్తలను తెదేపా ఇబ్బంది పెడుతోంది. ఇంకా పెట్టాలని చూస్తుంది. కనుక అందరం కలిసి ఎదుర్కోవాలి. ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలను నేను వెళ్లి పరామర్శిస్తానంటూ చెప్పినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments