Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పొలంలో కంకర తవ్వుకుంటే తప్పేంటి.. రైతు ప్రశ్న

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (10:35 IST)
నవ్యాంధ్ర రాజధాని కోసం గత ప్రభుత్వం అనేక వేల ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని అమరావతిని అటకెక్కించింది. అయితే, రాజధాని నిర్మాణం కోసం శకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లేందుకు గత ప్రభుత్వం ఒక కంకర రోడ్డును నిర్మించింది. 

 
తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామానికి చెందిన రైతు గోవింద రెడ్డి ఈ స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేశాడు. దీంతో రోడ్డు నిర్మాణం కోసం వాడిన కంకరను తవ్వేసి గ్రామంలో ప్రజా అవసరాల కోసం వినియోగించాడు. 

 
ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు తవ్వేసిన రోడ్డును పరిశీలించారు. దీనిపై ఆర్ఐ ప్రశాంతి ఒక నివేదికను తయారుచేసి తాహశీల్దారు శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు రైతు గోవింద రెడ్డిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments