Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దజియ్యర్ స్వామి బాగున్నారు, ఆందోళన వద్దు - టిటిడి ఛైర్మన్

Webdunia
శనివారం, 18 జులై 2020 (15:10 IST)
కరోనా సోకి పెద్దజియ్యర్ స్వామి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే సాక్షాత్తు స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే జియ్యర్‌కే కరోనా సోకడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తోంది. పెద్దజియ్యర్ స్వామికి స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
 
పెద్దజియ్యర్ స్వామి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అంతగా అవసరమైతే చెన్నైకి తీసుకెళతామని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. పెద్దజియ్యర్ ఆరోగ్యంగా వున్నారు, ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం అస్సలు లేదన్నారు.
 
శ్రీవారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు సంబంధించి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను టిటిడి ఛైర్మన్ ఆదేశించారు. శ్రీవారి దర్సనాల కొనసాగింపుపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ తెలిపారు. అయితే దర్సనాలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉందన్న ప్రచారం ఎక్కువగా సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments