Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్... పోరాడితే పోయేదేముంది? వస్తే హోదా లేదంటే జనంలో క్రేజ్

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (13:58 IST)
పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడకు బయలుదేరి వచ్చారు. పార్టీ నాయకులతో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన విజయవాడ వచ్చిన జనసేనాని, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు.
 
రేపు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని, జెండా ఎగరవేయనున్నారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు విజయవాడ పార్లమెంట్... మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోగల అసెంబ్లీ సెగ్మెంట్లలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
 
పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై పవన్ ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై ప్రజల్లోకి వెళ్ళే యోచనలో జనసేనాని వున్నట్లు సమాచారం అందుతోంది. 
 
స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు నేరుగా వివరించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఏపీ ప్రత్యేక హోదా కోసం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అలుపెరగని పోరాటం చేయాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments