Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (17:13 IST)
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టారు. ఈ యాత్ర జిల్లాలోని ఏటుకూరు కూడలి, లూలుపురం కూడళ్లలో సాగింది. ఈ సందర్భంగా పవన్‌ తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేశారు. జై జనసేనాని అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 
 
చిమటావారిపాలెం డేగలమూడిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి రూ.లక్ష సాయం అందించారు. అనంతరం యద్దనపూడి మండలం యనమదలలో రైతు భరోసా యాత్ర కొనసాగింది. 
 
ఆ తర్వాత పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ ప్రసంగిస్తున్నారు. అయితే, భారీ వర్షం కారణంగా ఎస్‌కేపీఆర్‌ ప్రాంగణంలోని సభాస్థలి తడిసి ముద్దయింది. అయినప్పటికీ ఆయన తన యాత్రను కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments