Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (17:13 IST)
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టారు. ఈ యాత్ర జిల్లాలోని ఏటుకూరు కూడలి, లూలుపురం కూడళ్లలో సాగింది. ఈ సందర్భంగా పవన్‌ తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేశారు. జై జనసేనాని అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 
 
చిమటావారిపాలెం డేగలమూడిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి రూ.లక్ష సాయం అందించారు. అనంతరం యద్దనపూడి మండలం యనమదలలో రైతు భరోసా యాత్ర కొనసాగింది. 
 
ఆ తర్వాత పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ ప్రసంగిస్తున్నారు. అయితే, భారీ వర్షం కారణంగా ఎస్‌కేపీఆర్‌ ప్రాంగణంలోని సభాస్థలి తడిసి ముద్దయింది. అయినప్పటికీ ఆయన తన యాత్రను కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments