Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం (Video)

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (19:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం మహాకుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానమాచరించారు. తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ఆయన ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నాలు చేశారు. పవన్ సతీమణి అన్నా లెజినోవా క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె కూడా హిందూ సంప్రదాయం ప్రకారం పుణ్య స్నానం చేశారు. ఈ పర్యటనలో ప్రముఖ సినీ దర్శకుడు, తన స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. 
 
కాగా, పవన్ కళ్యాణ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించే సందర్భంగా తన చొక్కాను పూర్తిగా తీసివేసి కేవలం ధోతిపై నదిలో మూడుసార్లు మునిగి పుణ్యస్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments