Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగస్త్య మహర్షి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (12:52 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళ పర్యటనకు వెళ్ళారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను ఆయన సందర్శించనున్నారు. దీనిలో భాగంగా, బుధవారం ఆయన కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. 
 
పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్, తితిదే పాలక మండలి సభ్యుడు ఆనంద సాయిలు ఉన్నారు. బుధవారం సాయంత్రం తిరువనంతపురంలోని పరశురాస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. మూడు రోజుల పర్యటనలో అనంత పద్మనాభస్వామి, మదురై మీనాక్షి ఆలయం, కుంభేశ్వర, స్వామిమలై, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర ఆలయాలకు పవన్ వెళ్ళనున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments