అందుకే చంద్రబాబుకు ఆ రోజు దండం పెట్టేశా... పవన్ కళ్యాణ్ సంచలనం

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెదేపా పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 2012లోనే తను రాజకీయ పార్టీని పెట్టేందుకు చంద్రబాబు నాయుడిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే ఏపీ నుంచి 60 నుంచి

Webdunia
సోమవారం, 23 జులై 2018 (15:11 IST)
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెదేపా పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 2012లోనే తను రాజకీయ పార్టీని పెట్టేందుకు చంద్రబాబు నాయుడిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే ఏపీ నుంచి 60 నుంచి 70 సీట్ల వరకూ పోటీ చేయాలని అనుకున్నట్లు తెలియజేశారు. 
 
ఐతే ఇలా చేయడం వల్ల ఓట్లు చీలిపోయి నష్టపోతామని సూచించడం వల్ల మానుకున్నట్లు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతిస్తే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని కూడా చంద్రబాబు చెప్పినట్టు పవన్ వెల్లడించారు. ఐతే చంద్రబాబు నాయుడు వైఖరి తనకు నచ్చకపోవడంతో ఆయనకు దండం పెట్టేసి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీని కలిసినట్టు బాంబు పేల్చారు. వ్యవహారం చూస్తుంటే వచ్చే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భాజపాతో చేతులు కలుపుతారేమోనన్న అనుమానం వస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments