Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురం నుంచి వారాహి యాత్ర.. ఎన్నికల కోసం పవన్ సిద్ధం

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (14:13 IST)
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజుల పాటు షెడ్లలో ఉన్న వారాహి వాహనాన్ని ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ బయటకు తీసుకువచ్చారు.
 
గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని రౌండ్ల వారాహి పర్యటనల అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని పక్కన పెట్టారు. తాజాగా ఎన్నికల ప్రచారం కోసం వారాహి వాహనాన్ని బయటకు తీసుకొచ్చారు.
 
పిఠాపురంలో ప్రారంభమయ్యే వారాహి యాత్ర కోసం వాహనానికి ప్రత్యేక పూజలు జరిపారు. పవన్ ఎన్నికల ప్రచారం వారాహి పర్యటనల ద్వారా పిఠాపురంలో ప్రారంభమవుతుంది. 

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments