Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచం‌ద‌న్ తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భేటీ

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (19:43 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ని జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. విజ‌య‌వాడ బంద‌ర్ రోడ్డులోని రాజ్‌భ‌వ‌న్‌లో ఈరోజు ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్‌ని క‌ల‌సిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్.. నూత‌న ఆంధ్రప్రదేశ్ కు తొలి గవర్నర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

హ‌రిచంద‌న్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టినందున మ‌ర్యాద‌పూర్వ‌కంగానే ఆయ‌న్ని క‌ల‌సిన‌ట్టు తెలిపారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తో పాటు గ‌వ‌ర్న‌ర్‌ని క‌ల‌సిన వారిలో పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌, ప్యాక్ స‌భ్యులు  నాగబాబు, పాల‌వ‌ల‌స య‌శ‌స్విని, మ‌నుక్రాంత్‌రెడ్డి, పార్టీ లీగ‌ల్‌సెల్ కోఆర్డినేట‌ర్ ప్ర‌తాప్ త‌దిత‌రులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments