Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశంలో పవన్.. బోటు బాధితులను పరామర్శించిన జనసేనాని

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ప్రకాశం జిల్లాలో పవన్ దిగారు. ఒంగోలులో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (10:25 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ప్రకాశం జిల్లాలో పవన్ దిగారు. ఒంగోలులో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్నారు. అంతకుముందు శుక్రవారం జనసేనాని విజయవాడలో పర్యటించారు.  
 
ఈ  సందర్భంగా విజయవాడలో నిర్వహించిన సభలో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీలో ముఖ్యంగా, విజయవాడలో సామాజిక వర్గాల మధ్యనున్న ఆధిపత్య పోరు గురించి పవన్ వ్యాఖ్యలు అదుర్స్ అనిపించాయి. ఈ క్రమంలో వంగవీటి గురించి పవన్ ప్రస్తావించారు. ఇకపై వంగవీటి గురించి మాట్లాడటాన్ని పక్కనబెట్టి.. విజయవాడ రాజకీయాల్లో మార్పు తేవాలన్నారు. 
 
నిరాయుధుడిగా వంగవీటి హత్య ఒక తప్పైతే.. ఆయన హత్యతో సంబంధం లేని కుటుంబాలెన్నో ఈ విషయంలో నలిగిపోయాయన్నారు. అందులో కమ్మ, కాపు రకాల వ్యక్తులున్నారు. హత్యల పర్యవసానం చాలా బాధను కలిగిస్తుందని పవన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments