Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు న్యాయం జరుగుతుందనే మద్దతిచ్చా : పవన్ కళ్యాణ్ (లైవ్ వీడియో)

విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, నాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతిచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (17:02 IST)
విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, నాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతిచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈనెల ఒకటో తేదీన విత్తమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌పై పవన్ కళ్యాణ్ బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పై విధంగా వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, కొద్ది రోజులుగా బీజేపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతున్న పరిణామాలే దీనికి కారణమని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్‌లోనూ, బయటా ఎంపీలు పోరాటం చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోకపోవడంతో ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని పవన్‌కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments