Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిసారం బాధితులకు పవన్ రూ. 10 లక్షల సాయం: అద్భుత నాయకుడు అంటూ ప్రశంస

ఐవీఆర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (12:28 IST)
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో అతిసారం బారిన పడిన కుటుంబాలను ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం ఆయన మృతి చెందిన వారి కుటుంబాలకు తన సొంత నిధుల నుండి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పది కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
 
ప్రభుత్వం తరపున కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సాయం అందేట్లు ప్రయత్నం చేస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ అక్కడికక్కడే సాయం ప్రకటించడం పట్ల సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సమస్యల గురించి మాట్లాడి ఇతర పార్టీలను విమర్శిస్తూ ఒక్క పైసా సాయం చేయనివారిని ఇప్పటివరకూ చూస్తూ వస్తున్నామనీ, మొదటిసారిగా సమస్య వుంటే వెంటనే స్పందించి సహాయం చేసే నాయకుడు పవన్ కల్యాణ్‌ను చూస్తున్నామంటూ ప్రశంసిస్తున్నారు అక్కడి ప్రజలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

Singer Sunitha: ప్రవస్తి చెప్పినవన్నీ అబద్ధాలే.. ఈ తరం తప్పుల్ని సరిదిద్దుకోవాలి: సునీత (video)

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments