Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు... పవన్ కళ్యాణ్ కన్నీరు

రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి చెందడంపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నిషిత్ మృతదేహాన్ని

Webdunia
బుధవారం, 10 మే 2017 (14:30 IST)
రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి చెందడంపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నిషిత్ మృతదేహాన్ని సందర్శించి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నిషిత్ మృతదేహం వద్ద రోదిస్తున్న నారాయణ కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ ఓదార్చారు.
 
అనంతరం పవన్ మాట్లాడుతూ... ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు నిషిత్ ఇలా అర్థంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. చెట్టంత కుమారుడు కళ్లెదుటే కనుమరుగయ్యే పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అంతా కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సి వుందన్నారు. నిషిత్, అతడి స్నేహితుడు వర్మ కుటుంబ సభ్యులకు తమ జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments