Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు... పవన్ కళ్యాణ్ కన్నీరు

రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి చెందడంపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నిషిత్ మృతదేహాన్ని

Webdunia
బుధవారం, 10 మే 2017 (14:30 IST)
రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి చెందడంపై జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లి నిషిత్ మృతదేహాన్ని సందర్శించి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నిషిత్ మృతదేహం వద్ద రోదిస్తున్న నారాయణ కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ ఓదార్చారు.
 
అనంతరం పవన్ మాట్లాడుతూ... ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు నిషిత్ ఇలా అర్థంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. చెట్టంత కుమారుడు కళ్లెదుటే కనుమరుగయ్యే పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అంతా కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సి వుందన్నారు. నిషిత్, అతడి స్నేహితుడు వర్మ కుటుంబ సభ్యులకు తమ జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments