Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీల్చేందుకు గాలి.. తాగేందుకు నీరు లేనపుడు యురేనియం ఎందుకు? : పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:48 IST)
యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాలని పాలకలు నిర్ణయించారు. దీన్ని అనేక మది రాజకీయ నేతలతో పాటు.. సెలెబ్రిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా, సేవ్ ది నల్లమల అనే పేరుతో ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. 
 
ఇదే అంశంపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాలపై కొద్ది రోజుల్లో రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పైగా, పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనపుడు యురేనియం ఎందుకు అంటూ నిలదీశారు. 
 
అలాగే, సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కూడా స్పందించారు. పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనప్పుడు యురేనియం విద్యుత్తు శక్తితో ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. నల్లమల అడవులను రక్షించేందుకు రాజకీయం ఉద్యమం చేయాలని మరో సినీనటుడు రాహుల్‌ రామకృష్ణ ట్విటర్‌లో పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments