Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీల్చేందుకు గాలి.. తాగేందుకు నీరు లేనపుడు యురేనియం ఎందుకు? : పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:48 IST)
యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాలని పాలకలు నిర్ణయించారు. దీన్ని అనేక మది రాజకీయ నేతలతో పాటు.. సెలెబ్రిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా, సేవ్ ది నల్లమల అనే పేరుతో ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. 
 
ఇదే అంశంపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాలపై కొద్ది రోజుల్లో రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పైగా, పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనపుడు యురేనియం ఎందుకు అంటూ నిలదీశారు. 
 
అలాగే, సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కూడా స్పందించారు. పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనప్పుడు యురేనియం విద్యుత్తు శక్తితో ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. నల్లమల అడవులను రక్షించేందుకు రాజకీయం ఉద్యమం చేయాలని మరో సినీనటుడు రాహుల్‌ రామకృష్ణ ట్విటర్‌లో పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments