వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా వుండాలి.. బీజేపీది మాది అదే స్టాండ్: పవన్

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (22:44 IST)
వైకాపా నుంచి ఏపీకి ఎలా విముక్తి కలిగించాలన్న దానిపై కసరత్తు చేశామని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో జేపీ నడ్డాతో సమావేశం అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో గత రెండు రోజుల పాటు పలువురు నేతలను కలిశామన్నారు. 
 
ఏపీలో వైకాపాకు చెక్ పెట్టే దిశగా.. వైకాపా చెర నుంచి ఏపీని రక్షించే దిశగా అన్ని కోణాల నుంచి చర్చలు జరిపినట్లు పవన్ వెల్లడించారు. ఏపీలో మొదటి నుంచే తాము స్థిరత్వాన్ని కోరుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలన్నదే జనసేన అజెండా అని, బీజేపీ అజెండా కూడా అదేనని వివరించారు. 
 
ఈ చర్చలు ఇచ్చే సత్ఫలితాలు రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తాయని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అంశం కూడా కీలకమేనని వివరించారు. ధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments