Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను ఆ విషయంలో ఫాలో అవుతున్న పవన్.. ఏంటది?

సెల్వి
సోమవారం, 1 జులై 2024 (20:29 IST)
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు కట్టుబడి ఉన్నామని మరోసారి ఉద్ఘాటించారు. ఖజానా ఖాళీ కావడంతో సచివాలయానికి హాజరైన 3-4 రోజుల జీతం తీసుకోవడానికి నిరాకరించారు. తన క్యాంపు కార్యాలయానికి మరమ్మతులు చేయడం లేదా దాని కోసం కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయడం మానేశారు.
 
సచివాలయ సిబ్బంది తన కార్యాలయాన్ని ఎలా బాగు చేస్తారని అడగ్గా, పవన్ ఏమీ చేయనవసరం లేదని, తన కార్యాలయానికి సొంతంగా ఫర్నీచర్ తెచ్చుకుంటానని చెప్పారు. అదే సమయంలో గ్రామాల్లోని ప్రాథమిక సమస్యలను పరిష్కరించకుండా గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌కు భారీగా ఖర్చు పెట్టిందని ఫైర్ అయ్యారు. 
 
అయితే జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా పనిచేసే ఆలోచన.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పవన్ ఎంచుకుని ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. ఒకే ఒక్క రూపాయి మాత్రమే నెలకు తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గత పాలనలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments