Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను ఆ విషయంలో ఫాలో అవుతున్న పవన్.. ఏంటది?

సెల్వి
సోమవారం, 1 జులై 2024 (20:29 IST)
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు కట్టుబడి ఉన్నామని మరోసారి ఉద్ఘాటించారు. ఖజానా ఖాళీ కావడంతో సచివాలయానికి హాజరైన 3-4 రోజుల జీతం తీసుకోవడానికి నిరాకరించారు. తన క్యాంపు కార్యాలయానికి మరమ్మతులు చేయడం లేదా దాని కోసం కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయడం మానేశారు.
 
సచివాలయ సిబ్బంది తన కార్యాలయాన్ని ఎలా బాగు చేస్తారని అడగ్గా, పవన్ ఏమీ చేయనవసరం లేదని, తన కార్యాలయానికి సొంతంగా ఫర్నీచర్ తెచ్చుకుంటానని చెప్పారు. అదే సమయంలో గ్రామాల్లోని ప్రాథమిక సమస్యలను పరిష్కరించకుండా గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌కు భారీగా ఖర్చు పెట్టిందని ఫైర్ అయ్యారు. 
 
అయితే జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా పనిచేసే ఆలోచన.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పవన్ ఎంచుకుని ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. ఒకే ఒక్క రూపాయి మాత్రమే నెలకు తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గత పాలనలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments